14, జూన్ 2009, ఆదివారం

భారత భారతి - సుభాషితములు.

అర్థాగృహే వివర్తన్తే శ్మశానే మిత్ర బాంధవాః
సుకృతం దుష్కృతం చైవ గచ్ఛన్త మను గచ్ఛతః

సంపదలు గృహంలోనే ఉండిపోతాయి. మితృలు, బంధువులు శ్మశానం వరకూ వచ్చి,తిరిగి పోతారు. చనిపోయిన వారి వెంట వచ్చేవి వారి పాప పుణ్యములే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి